2030 వరకూ..

వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ షెడ్యూల్ ఏప్రిల్ 1, 2030 వరకు ఉంది. ఆళ్ల అయోధ్య రామి రెడ్డి, పరిమళ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా ముగ్గురు సభ్యుల పదవీ విరమణ జూన్ 21, 2026న ముగుస్తుంది. ఎస్. నిరంజన్ రెడ్డి, వి. విజయసాయి రెడ్డి, కృష్ణయ్య జూన్ 2028లో పదవీ విరమణ చేయనున్నారు. మిగిలిన సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి, మేడా రఘునాధ రెడ్డి, గొల్ల బాబూరావు ఏప్రిల్ 2030లో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ కాలం ఇంకా ఉన్నా.. నేతలు వేరే పార్టీల్లో చేరే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here