Avani Lekhara: పారిస్ పారాలింపిక్స్ లో ఇండియా బోణీ చేసింది. షూటర్ అవని లెఖారా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. 2024 పారాలింపిక్స్ లో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here