చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజిలో రహస్య కెమెరాల ఘటనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు.