Central Govt Schemes For Farmers : రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన పథకాలను అమలు చేస్తుంది. రైతులకు పెట్టుబడి సాయం, తక్కువ వడ్డీతో రుణాలు, సబ్సిడీపై రుణాలు అందించేందుకు పలు పథకాలను అందుబాటులో తెచ్చింది. అలాగే రైతులకు పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా కేంద్రం అమలు చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here