ఏపీలోని రేషన్‌ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సెప్టెంబరు నెలలో నిత్యావసరాలతో పాటు పంచదారను కూడా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా చంద్రబాబు సర్కార్ దృష్టిపెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here