Srisailam : తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా.. రోడ్లన్నీ జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఇక ఘాట్ రోడ్డుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నాగర్ కర్నూల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here