ఆరెంజ్ అలెర్ట్..
తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆసీఫాబాద్, మంచిర్యాల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ చేశారు.