Munneru Floods : ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో మున్నేరు పరివాహకంలోని 15 కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. బాధితులు ఇండ్లపైకి చేరి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here