Jr NTR: కర్ణాటకలో మరో ఆలయాన్ని దర్శించుకున్నారు హీరో జూనియర్ ఎన్టీఆర్. తన తల్లితో కలిసి నేడు మాకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఎన్టీఆర్ వెంట కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here