Nuzvid IIIT : విద్యార్థులకు అస్వస్థత.. నారా లోకేష్ సీరియస్.. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం!

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 02 Sep 202411:42 PM IST

Andhra Pradesh News Live: Nuzvid IIIT : విద్యార్థులకు అస్వస్థత.. నారా లోకేష్ సీరియస్.. క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం!
  • Nuzvid IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపు 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఇష్యూను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంగా విద్యా శాఖ మంత్రి లోకష్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. ఫుడ్ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధమైంది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here