మహబూబాబాద్‌ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. డౌన్‌ లైన్‌లో బుధవారం అర్ధరాత్రికి పనులు పూర్తి అవుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here