చిన్న వాట్సాప్ గ్రూప్ గా ప్రారంభమైన ఒక భారతీయ సంస్థ అనతికాలంలోనే రూ. 6200 కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది. కానీ, మార్కెట్ ప్రతికూలతలను తట్టుకోలేక ప్రస్తుతం నష్టాల్లోకి జారి, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక, వారికి లేఆఫ్ ప్రకటించింది. అదే ప్రధాన నగరాల్లో గ్రోసరీ డెలివరీలను అందించే డుంజో (Dunzo) సంస్థ.