ముంపు బాధితులందరికీ సాయం…
ముంపుకు గురైన ప్రాంతాల్లో బాధితులందరికీ ఒక ప్యాకేజీ ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బాధితులకు 25 కిలోల బియ్యం, కేజీ పప్పు, లీటర్ పామాయిల్, బంగాళా దుంపలు రెండు కిలోలు, ఉల్లి రెండు కిలోలు, చక్కెర కిలో ప్రతి ఒక్క ఇంటికీ ఇస్తామన్నారు. బీపీఎల్, ఏపీఎల్ అనే తేడా లేకుండా అందరికీ ఇస్తామని చెప్పారు.