హైదరాబాద్‌కు చెందిన సాయి గ్రీన్‌ మొబిలిటీకి ఈ టెండర్‌ ఇచ్చింది. పాడ్ టాక్సీల రూపకల్పన, ఇంజినీరింగ్, అభివృద్ధి, నిర్మాణం, టెస్టింగ్, కమీషన్, నిర్వహణ బాధ్యతలను కంపెనీ నిర్వహిస్తుంది. ఫైనాన్స్ బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DFBOT) ప్రాతిపదికన టెండర్ అందించారు. ఈ ప్రాజెక్టుకు 30 ఏళ్ల రాయితీ వ్యవధిలో దాదాపు రూ.1,016.34 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ప్రాజెక్ట్ అమలు దాదాపు మూడు సంవత్సరాలు పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here