విజయవాడ నగరంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు.. అంతులేని విషాదాన్ని నింపాయి. ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయి. తాజాగా నగర వాసులు కంట తడి పెట్టే ఘటన వెలుగులోకి వచ్చింది. వరదలు వస్తుండగా.. నలుగురిని కాపాడిన వ్యక్తి.. అదే వరదల్లో కొట్టుకుపోయి చనిపోయాడు. దీంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here