ఏపీలో మరోసారి భారీగా రైళ్లు రద్దయ్యాయి.  విజయవాడ మీదుగా నడిచే 44 రైళ్లను తాజాగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 6, 7, 8, 9 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here