Chittoor crime : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం ముగ్గురిని బలి తీసుకుంది. కుమారుడి తీరుతో మనస్తాపం చెందిన తల్లి ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసి కుమారుడు, ప్రియురాలితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
Home Andhra Pradesh Chittoor crime : చిత్తూరు జిల్లాలో ఘోరం.. ముగ్గురిని బలి తీసుకున్న వివాహేతర సంబంధం