Telugu Comedy OTT: మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన క‌మిటీ కుర్రాళ్లు మూవీ ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబ‌ర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. క‌మిటీ కుర్రాళ్లు మూవీతో 11 మంది హీరోలు టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here