ముంబై లోయర్ పరేల్​లోని కమలా మిల్ కాంపౌండ్​లో ఉదయం 6.30 గంటలకు మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here