Vemulawada : కోరిన కోర్కెలు తీర్చే కోడే మొక్కల వేములవాడ రాజన్న ఆలయంలో.. శ్రావణ మాసం సందడి నెలకొంది. భక్తుల రద్దీతో ఆలయానికి నెల రోజుల్లో రూ: 6.87 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తుల రద్దీ, ఆదాయం సమకూరడంతో.. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here