ముగ్గురు తప్పించుకున్నారు..
‘సైనేడ్తో ఇప్పటి వరకు నలుగురిని హత్య చేశారు. మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసి విఫలమయ్యారు. ఆహారం, డ్రింక్లో సైనైడ్ కలిపి ఈ మహిళలు నేరాలకు పాల్పడ్డారు. 2022 నుంచి ఈ తరహా నేరాలను ముఠా కొనసాగిస్తోంది. డబ్బు కోసం, అప్పులు ఎగ్గొట్టేందుకు ఈ హత్యలు చేశారు’ అని ఎస్పీ సతీష్ వివరించారు.