ఎన్నికలు జరిగాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ, ఘోర ఓటమి చెందింది. ఓటమికి గల కారణాల్లో వాలంటీర్ల వ్యవస్థ కూడా ఒకటి అని చర్చ ఉంది. వాలంటీర్లపై వైసీపీ ముద్ర ఉంది. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలని టీడీపీ నేతలు సంభోదించేవారు. కానీ టీడీపీ నేతలకు తెలియాల్సిందేమిటంటే.. వైసీపీకి వ్యతిరేకంగా మెజార్టీ వాలంటీర్లు అంటే, దాదాపు 1.40 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా టీడీపీ పక్షాన నిలబడ్డారు.
Home Andhra Pradesh వరద బాధితుల నోట వాలంటీర్ల మాట.. వారి సేవలు మరువలేమంటున్న ప్రజలు!-discussion on the issue...