కేంద్రం నుంచి ఏపీకి వరద సాయం అందినట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కేంద్ర సాయంపై వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. తాము ఇంకా నివేదికలే పంపలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. శనివారం ప్రాథమిక అంచనాలతో కూడిన రిపోర్ట్ ను పంపిస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here