దీంతో తోటి ఉపాధ్యాయుడు ఆరా తీశాడు. అసలేం జరిగిందని ప్రశ్నించారు. జరిగిన మొత్తం విషయం తోటి ఉపాధ్యాయుడికి వివరించాడు. ఆ ఉపాధ్యాయుడికి అనుమానం వచ్చింది. ఇదేదో మోసమని అనుమానంతో సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. దీంతో ఉపాధ్యాయుడు ఆ నెంబర్కు ఫోన్ చేసి ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. మోసపోయామని తెలుసుకుని సైబర్ క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.
Home Andhra Pradesh ఉపాధ్యాయ దినోత్సవం రోజున సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నటీచర్.. పోలీసులమని చెప్పి..-cyber criminals cheated a...