ఢిల్లీ, గురుగ్రామ్ లలో శుక్రవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా రహదారులు కాలువలయ్యాయి. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి నీరు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here