UP road accident : హత్రాస్ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here