తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు, లైబ్రేరియన్లు, పీడీలకు.. డిగ్రీ కళాశాలల్లో సహాయ ఆచార్యులుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదోన్నతికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. పీజీలో 55 శాతం మార్కులు, నెట్‌-స్లెట్‌-పీహెచ్‌ ఉన్న ఉద్యోగులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని.. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here