Khairatabad Ganesh 2024 : భాగ్యనగరంలోని ఖైరతాబాద్​మహా గణపతి ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీసప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇవాళ వినాయక చవితి కావటంతో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి పూజ నిర్వహించనున్నారు. ఆ తర్వాత భక్తుల దర్శనం ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here