Khammam Floods : ఖమ్మం ప్రజలను వర్షాలు, వరదలు వెంటాడుతున్నాయి. అయితే.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి నీరు వస్తున్నా.. అధికారులు ఇటువైపు రావడం లేదని ఖమ్మం – వైరా హైవేపై ఆందోళన చేశారు. అటు కేంద్రమంత్రిని అడ్డుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here