Kadapa tragedy: క‌డ‌ప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయ విగ్ర‌హం నిమ‌జ్జ‌నంలో అప‌శృతి జ‌రిగింది. మొగ‌మూరు న‌దిలో యువ‌కుడు జారిప‌డ‌గా, ఆ యువ‌కుడిని కాపాడేందుకు మ‌రో వ్య‌క్తి న‌దిలోకి దూకాడు. ఇద్ద‌రూ గ‌ల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల గాలింపు చర్య‌లతో ఇద్ద‌రి మృతదేహాలు ల‌భ్యం అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here