CM Revanth Reddy : టీజీఎస్ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీపై రుణభారం తగ్గింపునకు ప్రయత్నించాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకూ 83.42 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here