టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స EV కొనుగోలుదారులను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. ‘TATA.evలో యాజమాన్యం వ్యయాన్ని తగ్గించడం ద్వారా EVలను ఎక్కువగా జనాల్లోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ ప్రత్యేక ధరలతో ఈవీలు, పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాటి మధ్య అంతరాన్ని తొలగిస్తున్నాం.’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here