IRCTC Uttarandhra Tour : ఐఆర్సీటీసీ ఉత్తరాంధ్ర టూర్ ప్యాకేజీ అందిస్తోంది. శ్రీకాకుళం అరసవల్లి సూర్యదేవాలయం, విశాఖపట్నం, సింహాచలం ఆలయం కవర్ చేస్తూ రెండ్రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. రూ.5,420 ప్రారంభ ధరగా విశాఖ నుంచి డైలీ ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here