తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న వైసిపి నేత నందిగం సురేష్ ను ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మాట్లాడిన జగన్.. టిడిపి తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇలాగే కొనసాగితే.. తమ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే జైలులో టిడిపి నేతలు ఉంటారని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here