CBN In Eluru: వైసీపీ పాపాలు శాపాలుగా మారాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లలో వ్యవస్థలు భ్రష్టపట్టడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ఏలూరులో కొల్లేరు, తమ్మిలేరు, రామిలేరు కాల్వల వరదలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు ఈ నెల 17లొోగా పరిహారం అందిస్తామన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here