వీరి ఆధ్వర్యంలో..

భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్.. సంయుక్తంగా ఈ మిషన్ ను అమలు చేయనున్నాయి. కచ్చితత్వం, మోడలింగ్, రాడార్లు, ఉపగ్రహాలు, ఖచ్చితమైన అగ్రోమెట్ అంచనాలపై ఈ ‘మిషన్ మౌసమ్’ దృష్టి పెడుతుంది. వచ్చే 5-6 ఏళ్లలో కచ్చితమైన వాతావరణ సలహాలు, నౌకాస్ట్ సాంకేతిక పరిజ్ఞానం ఉండాలన్నదే తమ లక్ష్యమని కేబినెట్ భేటీ అనంతరం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here