రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం( Boinpalli ) విలాసాగర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ప్రాథమిక ఉపాధ్యాయుల సమావేశమును సిరిసిల్ల జిల్లా విద్యాధికారి శ్రీ రమేష్ కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.

 A Surprise Visit By The District Education Officer ,boinpalli ,vilasagar High-TeluguStop.com

మూడవ తరగతి ఆరవ తరగతి మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థులను నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధులు చేయాలని కోరారు.

ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షిత్, మండల నోడల్ ఆఫీసర్ శ్రవణకుమార్ , స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here