Supreme Court : ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పిల్లలు చదువుకునేందుకు మదర్సా సరైన ప్రదేశం కాదని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here