వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించే వాహనాలు, అంబులెన్స్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ వాహనాలను మాత్రమే ఫ్లైఓవర్ మీదకు అనుమతిస్తున్నారు.వరద ముంపు నుంచి బయటకు వస్తున్న ప్రజలు కాలినడకన నగరంలోకి వస్తుండటంతో వారికి ప్రమాదం జరగకుండా వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధించారు. బుధవారం ఉదయం 7గంటల సమయంలో ఐఏఎస్‌ అధికారి ప్రసన్న వెంకటేష్ తన వాహనంలో రావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here