Vizianagaram : విజయనగరం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనానికి జరిగిన ప్రమాదంలో.. ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మంత్రి సంధ్యారాణికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here