రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్ లు గా విధులు నిర్వహిస్తున్న నరాల రాజు,పోల్సాని రాజు ,రాకేష్ ,గుడిపల్లి రమణ,మేకల వెంకటేష్ , కనకదుర్గ లకు జూనియర్ అసిస్టెంట్ గా
ఈ రోజు ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏ ఈ ఓ లు శ్రవణ్ ,శ్రీనివాస్ లతో పాటుగా ,పర్యవేక్షకులు పూజిత , కూరగాయల శ్రీనివాస్,పురాణం వంశీ ఉన్నారు.