Hyderabad : పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది. తాజాగా.. అరెకపూడి గాంధీపై హత్యయత్నం కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here