ఇదే చివరి ప్రయత్నం

సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం అని మమతా బెనర్జీ అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పేషెంట్ వెల్ఫేర్ కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వైద్యుల కష్టాన్ని తాను అర్థం చేసుకున్నానని బెనర్జీ అన్నారు. తాను విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి ముందుకు వచ్చానని, తన జీవితంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని, మీ పోరాటాన్ని అర్థం చేసుకున్నానని ఆమె అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here