Employees Salaries : జీతాలు కోసం ఏడాది ఎదురుచూపులకు తెరపడింది. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది జీతాలు పడ్డాయి. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉద్యోగులకు రూ.2.86 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here