Andhra Woman In Kuwait : కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో ఏపీ ఎన్ఆర్టీ సాయంతో ఆ మహిళ నిన్న రాత్రి కువైట్ నుంచి బయలుదేరి ఉదయం చెన్నై చేరుకుంది. అనంతరం ఆమె స్వగ్రామానికి తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here