కొత్తగూడెం దాటితే..

భద్రాద్రి కొత్తగూడెం నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట వరకు అడవి మార్గం ఉంటుంది. ఈ రూట్‌లో పోలీస్ చెకింగ్ తక్కువగా ఉంటుంది. కొత్తగూడెం దాటిన తర్వాత ఇల్లందు నుంచి గంగారం మీదుగా పాకాల అడవి మార్గంలో స్మగ్లర్లు ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత వరంగల్ నగరానికి చేరుస్తున్నారు. అక్కడి నుంచి ట్రైన్లలో ప్రయాణించి గంజాయిని గమ్య స్థానానికి చేరుస్తున్నారు. కొందరు వరంగల్ వెళ్లకుండా.. ములుగు, ఏటూరునాగారం, భూపాలపల్లి తరలించి అక్కడ ఉండే ఏజెంట్లకు విక్రయిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here