Medak News : మెదక్ జిల్లాలో గణేష్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం ట్రాక్టర్ కడగడానికి వెళ్లిన యువకుడు చెరువులో కాలు జారీ పడి మృతి చెందాడు. ఈ ఘటన నర్సాపూర్ మండలం అవంఛ గ్రామంలో చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here