రజాకార్ల ఆగడాలకు వ్యతికేరంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటి గడ్డగా వీరబైరాన్ పల్లి నిలిచింది. నాటి దురాగాతలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో వంద మందికిపైగా పోరాటయోధులు ప్రాణాలు కోల్పోయారు. రజాకార్ల రాక్షసత్వం నుంచి తమను తాము కాపాడుకోవడానికి రక్షక దళాలుగా ఏర్పడి నాడు పోరాటం కొనసాగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here