(4 / 6)

వరద బాధితులకు జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న సూడో మేధావులు దయచేసి కళ్లు తెరచి చూడండి, చెవులు విప్పి వినండని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కోరారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక 200లకు పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారని, వారందరికీ వైఎస్ జగన్ అండగాని నిలిచి సాయం చేశారని యాంకర్ శ్యామల తెలిపారు.  (Anchor Shyamala Twitter)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here