Jagityala Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలాస వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు రెండు బైకులు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గణేష్ నిమజ్జనానికి తాతతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిన మనుమడు మనవరాలు ప్రమాదానికి గురయ్యారు.